జనసేనాని దృష్టికి మడకశిర సమస్యలు

తిరుపతిలో జరిగిన జనసేన జనవాణి కార్యక్రమంలో భాగంగా, మడకశిర నియోజకవర్గంలోని పలు సమస్యలను ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి ఆనంద్ ఖృష్ణ జనసేన అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది.