అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పంతం నానాజీ
కాకినాడ రూరల్, పౌర సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కేంద్రం విస్తరణ మరియు 12 ఏళ్లుగా ఎన్నికలు లేని తూరంగి, రమణయ్య పేట, ఇంద్రపాలెం, చీడీగ, వాకలపూడి, వలసపాకల గ్రామాలు, మరియు 42, 48 డివిజన్ లలో ఎన్నికలు జరపాలని తీర్మానం చేసే కాకినాడ రూరల్, నగర ప్రతినిధుల అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-26-at-4.27.01-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-26-at-4.27.01-PM-1-1024x576.jpeg)