బత్తుల బలరామకృష్ణ దంపతులకు చిరు సత్కారం
కోరుకొండ మండలం, కాపవరం గ్రామం జనశ్రేణుల ఆహ్వానం మేరకు.. ఆ గ్రామంలోని వినాయక మండపాన్ని దర్శించిన బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు.. ఈ సందర్బంగా ఇటీవల “నా సేన కోసం నా వంతు” కమిటి కోఆర్డినేటర్ గా నియమింపబడిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి చిరు సత్కారం చేయడం జరిగింది .. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-31-at-7.11.12-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-31-at-7.11.11-PM.jpeg)