జనసేనాని జన్మదిన వేడుకలలో బాగంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు సందర్భంగా…. జనసేన ఐనవోలు మండల అధ్యక్షుడు బర్ల శివ తన సొంత ఖర్చులతో వర్ధన్నపేట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వందమంది గర్భిణీ స్త్రీలకు పండ్లు డొనేట్ చేయండం జరిగింది. అంతే కాదు ప్రజలకు సమస్య వచ్చినా వారికి సహాయం చేయాడానికి జనసైనికులు ముందుంటారాని చెప్పుకొచ్చారు.. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, సంతోష్, శ్రీకాంత్, అరవింద్ స్వామి, గణేష్, కుషల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *