కీసరలోఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు..
- ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ
ఉమ్మడి కృష్ణాజిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ మా ముఖ్య అతిధి బంద్రెడ్డి రామకృష్ణ గారు రావడం మాకు చాలా ఆనందంగా వుంది. ఈ రోజు నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం కీసర గ్రామములో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిగామ నియోజకవర్గం కీసర గ్రామములో 40 అడుగులు పవన్ కళ్యాణ్ గారి కౌటాటూ పెట్టడం, కేకు కటింగ్ చెయ్యడం, జరిగింది అనంతరం అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. జనసేన పార్టీ రోజు రోజుకి బలం పెరుగుతుంది. వైసీపీ నాయకులు మన బలం చూసి ఓర్వలేక జండా దిమ్మలు పగల గొట్టడం కార్యకర్తలను బెదిరింపులు, చేస్తున్నారు మీ అరాచకం రాజకీయం త్వరలోనే ముగిస్తాం. మిలాంటి వేదవలు ఎంతమంది వచ్చిన మమ్మల్ని ఎంట్రుక కూడా పికలేరు. మీకు ధైర్యం లేక రాత్రి పూట పగలు గొడుతున్నారు.. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ ముఖి రండి చేసుకుందాం అని వైసీపీ కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బంద్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, కంచికచర్ల మండల అధ్యక్షులు నాయుని సతీష్, చండర్లపాడు మండల అధ్యక్షులు సుధాకర్, కీసర గ్రామ నాయకులు రామిరెడ్డి, గోపి, మురళీకృష్ణ, పొలిశెట్టి వెంకటేష్, మండల కమిటీ నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.