జమ్ము ఆధ్వర్యంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో గుర్ల మండలం, గుజ్జంగివలస గ్రామంలో సారికి రామారావు అధ్యక్షతన జనసేన నాయకులు, జమ్ము ఆదినారాయణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేమికులు, భక్తులు, జనసేన నాయకులు జనసైనికులు, జనసేన వీరమహిళలు కలిసి భారీ ఎత్తున ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంకు వారిచే రక్తదాన శిబిరము మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వలన అద్భుతమైన కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది జనసైనికులు కూడి గుజ్జఒగివలస మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఈ కార్యక్రమమ్ రక్త దాతలుగా మెరకముడిదాం మండలం జడ్పిటిసి క్యాండిడేట్ రాము నాయుడు, గుర్ల మండలం గుజ్జఒగివలస గ్రామస్తులు సారిక రామారావు బి. శ్రీను ఎస్. లోకేష్ ఎం. అప్పలనాయుడు ఎల్. నరేష్ ఆర్. తేజ వై .చంటి ఐ .కృష్ణ బి.వినోద్ ఎం. భాష ఆర్. రమణ పి. రాంబాబు, రమేష్, లోకేష్, ఆనంద్, వెంకట్ వీరంతా జయప్రదం చేసినందుకు నియోజకవర్గ నాయకులు జమ్ము ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియపరుచుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-4.26.53-PM-1-1024x607.jpeg)