ఉంగుటూరు జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం పశ్చిమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బొమ్మిడి జనసైనికుడు మద్దాల ఉమామహేశ్వరరావు పేదలకు పళ్ళు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటురు మందల జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.