జనసేన జన జాగృతి యాత్ర 12వ రోజు

  • గ్రామ గ్రామానా జనసేన ప్రభంజనం
  • చిన కొండేపూడి గడ్డ జనసేన అడ్డాగా మారింది

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో 12 వ రోజు చిన కొండేపూడి గ్రామంలో 12 వ రోజు జన జాగృతి యాత్ర కార్యక్రమాం ప్రజలా ఆదరణతో ముందుకు సాగుతుంది రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో అయన అదేశలు మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి కీలక పాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ సమక్షంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ వైస్ ప్రెసిడెంట్ కాతా సత్యనారాయణ వేరామహిళ కందికట్ల అరుణ కుమారి చిడిపి నాగేష్, దుబాయ్ శ్రీను, గేదల సత్తిబాబు, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు, తెలగంశెట్టి శివ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనిటీ ఇవ్వడం జరిగింది దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.