ముంపు ప్రాంతాలలో పర్యటించిన రాజాం జనసేన
రాజాం నియోజకవర్గం, వంగర మండలం, కొండచాకరాపల్లి, కొప్పర గ్రామాలు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపుకు గురి కావడంతో ఈ సమాచారం తెలిసిన రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు ముంపుకు గురైన గ్రామాలలో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను గ్రామ ప్రజలతో మాట్లాడి తెలుసుకొని, ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పర్యటనలో ఎన్ని రాజుతో పాటు వంగర మండల జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-10-at-16.30.35-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-10-at-16.30.44-1024x768.jpeg)