జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన దారం అనిత
హైదరాబాద్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నా సేవకు నా వంతు” అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తోందని ఒక్కో నియోజకవర్గం నుండి సుమారు 30,000 మందిని పార్టీకి అనుసంధానం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆమె కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-12-at-12.40.16-461x1024.jpeg)