డెంగ్యూ వ్యాధి అవగాహన కార్యక్రమంలో పాలకొండ జనసేన
పాలకొండ, గారమ్మ కాలనీలో ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా కాలనీవాసులకు అవగాహనపై స్థానిక ఆర్డిఓ తో పాలకొండ జనసైనికులు ప్రశాంత్ పోరెడ్డి కలిసి వీధులను సందర్శించి ఇండ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి ఇంట్లో ఉన్నవారు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని వారి చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తీసివేసి బ్లీచింగ్ పౌడరుతో వాటర్ ట్యాంక్ శుభ్రం చేసుకోవాలని కాలనీవాసులకు తెలియజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-12.53.11-1-1024x613.jpeg)