ముత్తా శశిధర్ మరియు సంగిశెట్టి అశోక్ లను మర్యాద పూర్వకంగా కలిసిన ఎలుసూరి వరప్రసాద్
కాకినాడ సిటీ, ఐ.టి కోఆర్డినేటర్ గా నియమించిన తర్వాత సాదరంగా కలిసిన కాకినాడ సిటీ ఇంఛార్జి ముత్తా శశిధర్ మరియు కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ లను మర్యాద పూర్వకంగా కలిసిన కాకినాడ సిటీ ఐ.టి కోఆర్డినేటర్ ఎలుసూరి వరప్రసాద్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-16-at-15.58.04-576x1024.jpeg)