కనిగిరి జనసేన మండల స్థాయి సమావేశం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి, బస్సు యాత్ర పోస్ట్ పోన్ అయిన సందర్భంగా తదుపరి కార్యాచరణ కోసము కనిగిరి మరియు మండల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు సమావేశం అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా పార్టీ కార్యలయం మండల అధ్యక్షతన అధ్యక్షుడు ఇమ్రాన్ భాషా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది జనసేన కార్యకర్తలు అయిన రమేష్, రాజేష్, బాలకేశవ, వెంగల్రావ్, తమ్మిశెట్టి రవి, శీలం భాస్కర్, సాయి కిషోర్, గంగరావు, అజయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-18-at-8.18.48-PM-1024x768.jpeg)