జనసేనానిని మర్యదపూర్వకంగా కలసిన తుమ్మి లక్ష్మీ రాజ్
ఆదివారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన రాష్ట్ర స్థాయి లీగల్ మీటింగ్ కు నెల్లిమర్ల నియోజకవర్గం జనసైనికులతో ఉత్తరాంద్ర మహిళ రిజనల్ కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ హాజరై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మర్యదపూర్వకంగా కలవడం జరిగింది.. ఈ సందర్బంగా ఆమె మాట్లాదుతూ ఆయన మమ్మల్ని గుర్తుపెట్టి పలకరిచండం చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గం పై మాకు దిశ నిర్దేశం చేశారు. మాకు సహకరించిన రుక్మిణి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.