గిడుగు జయ జ్యోతి పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగులకు నిత్యావసరాల పంపిణీ
రాజోలు మండలం, మెరకపాలెం జనసేన గ్రామ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ సతీమణి గిడుగు జయ జ్యోతి పుట్టినరోజు సందర్భంగా రాజోలులో గల వివేకానంద విజ్ఞాన మనో వికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు, గిడుగు శేఖర్, జనసేన ఎన్నారై గిడుగు రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జ్యోతికి శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-16.59.21-1024x768.jpeg)