ప్రమాదానికి గురైన జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

పాడేరు, జి.మాడుగుల మండలం నుర్మాతిలో ప్రమాదానికి గురైన జనసైనికుడు కంచం మోహన్ ని పాడేరు ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలుచుకున్న జనసేన పార్టీ పాడేరు, అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్య ఆస్పత్రికి చేరుకుని మోహన్ ని వారి కుటుంబానికి పరామర్శించి ఎటువంటి చికిత్సాపరమైన అవసరాలు ఉన్న మీకు సహాయంగా ఉంటామని బరోసానిచ్చారు. జనసైనికులు అశోక్ సాలేబు, శివశంకర్, కిల్లో అశోక్ ప్రమాద సంఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకుని మీకు అండగా ఉంటామని తెలిపారు.