ఆనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యసేవలు అందించిన నాగ మానస
సెప్టెంబర్ 16 వ తారీఖున తాండవ పల్లి గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న పండు కుటుంబానికి ఆర్థికసాయం చేసినప్పుడు అతనికి జనసేన పార్టీ తరపున 15 రోజులు ఫిజియోథెరపీ చేస్తామని తెలియజేసిన జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస అందులో భాగంగా లింగోలు పండు పిలుపు మేరకు రెండవ రోజు వైద్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-25-at-7.13.01-PM-1-1024x461.jpeg)