జనసైనికుని కుటుంబానికి 4 లక్షల చెక్కు అందజేసిన వర్రే హనుమాన్ ప్రసాద్
కైకలూరు, ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించిన కైకలూరు నియోజకవర్గ జనసైనికులు బత్తుల ప్రవీణ్ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వర్రే హనుమాన్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-29-at-18.37.48-712x1024.jpeg)