నూతన దంపతులను ఆశీర్వదించిన వంగ లక్ష్మణ్ గౌడ్

జడ్చర్ల నియోజకవర్గం – బోయిన్ పల్లి జనసైనికుడు గౌసు పాశ సిస్టర్ ఆస్మ వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించిన వంగ లక్ష్మణ్ గౌడ్
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో సత్యం, పవన్, ప్రసాద్, రాముడు, లక్ష్మణ్, షేకర్, శ్రీకాంత్, వంశీ, శశాంక్, శ్రీధర్, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.