క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేసిన రాజంపేట జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల కేంద్రం నందు జనసేపార్టీ నాయకులు రామశ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువ నాయకులు అతికారి దినేష్ కి ఘనస్వాగతం పలికిన జనసేన నాయకులు మచ్చ లక్ష్మీ నారాయణ, ఆవుల నాగేంద్ర, జనసైనికులు, వివిధ మాధ్యమాల నేతలు, రామంజులు, చెన్నంశెట్టి వెంకట రమణ, సిద్దూ, జగిలి వెంకట రమణ, రమేష్, ప్రజలందరి సమక్షంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జనసేపార్టీ కుటుంబ సభ్యులు మరియు అభిమానుల విజ్ఞప్తి మేరకు రాజంపేట నియోజకవర్గం టి.సుండుపల్లె నందు జరిగిన క్రికెట్ క్రీడాకారుల టోర్నమెంట్ కు జనసేన నాయకులు అతికారి దినేష్, రామ శ్రీనివాస్, ఆవుల నాగేంద్ర, షేక్ సలీమ్, వీరమహిళ రెడ్డిరాణి, జనసైనికులు, అభిమానులు, వివిధ వర్గాల నేతలు, శనివారం సాయంత్రం సుండుపల్లి నందు క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు, టి.సుండుపల్లి జనసేనపార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.