మునిపల్లి గ్రామంలో 10వ విడత జనంలోకి జనసేన
నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, మునిపల్లి గ్రామంలో 10వ విడత జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జనసేన పార్టీ ఇంఛార్జి ముక్కా శ్రీనివాస్ హజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పెండ్యాల ఎంపీటీసీ ఇంద్ర గౌడ్, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు సత్తిబాబు, మూర్తి, పూర్ణ మేడ, కస్తూరి వెంకట సుబ్బారావు, దిద్దే రాజు సావరం జనసేన నాయకులు నార్నీ తాతజీ మరియు మండల నాయకులు, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు మునిపల్లి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-10-at-20.12.55-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-10-at-20.12.56-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-10-at-20.12.54-1024x864.jpeg)