ప్రమాదంలో గాయపడిన మనోహర్ ని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పల్లం గ్రామానికి చెందిన దోమ జనార్దన్ రెడ్డి కుమారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మనోహర్ ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్దింశెట్టి పురుషోత్తం, లంకలపల్లి జమ్మి, జక్కంశెట్టి బాలకృష్ణ, గోదశి పుండరీష్, కడలి వెంకటేశ్వరరావు, గంజా శ్రీను, బండారు వెంకన్న బాబు, సంసాని పాండురంగ, బీమాల సూరి, కొప్పిశెట్టి గణేష్, గిడ్డి రత్నశ్రీ, జేపి తదితరులు పాల్గొన్నారు.