జెడ్డ నాగేశ్వరావుని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామం నందు ఎస్సీ పేటలో గత కొంతకాలంగా యాక్సిడెంట్ వల్ల షోల్డర్ ప్యాక్చర్ తో బాధపడుతున్న జెడ్డ నాగేశ్వరావు మరియు వారి కుటుంబాన్ని పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆ కుటుంబ అవసరాల నిమిత్తం 25 కేజీలు బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలివెల నాని బాబు, కే రాజు, ఆకుల లావరాజు, రవి, జాన్సన్, సింగిల్ మల్లి, సురేష్, రవి, పెద్ద, గ్రామ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-22.13.34-1024x576.jpeg)