పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో నిరసన

జగ్గంపేట, విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి అడ్డంకులు తొలగించాలని, అంతేకాకుండా అన్యాయంగా 100 మంది జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను కూడా తొలగించాలని జనసేన పార్టీ తరుపున జగ్గంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులతో కలిసి జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర నిరసన చేయడం జరిగింది.