మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా

రాజానగరం నియోజకవర్గం, జనసేన శ్రేణుల అక్రమ అరెస్టులను, అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడానికి రాజానగరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన రాజానగరంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజలను చైతన్య పరిచే స్లోగన్స్ తో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, రాజానగరం మండల జనసేన యూత్ ప్రసిడెంట్ బచ్చు సుభాష్, పుచర్ల సాయి, సుంకర బాబ్జి, పల్ల హేమంత్, భానుశంకర్, సోను, బొబ్బరాడ వాసు, ప్రగడ బాలాజీ, చాట్ల వెంకటేష్, అడ్డాల లీలా, మేడిద వీరబాబు, నున్న రాజా, సండ్రు స్వామి, గట్టి నారాయణరావు, గంధం సూరిబాబు, రమేష్, సీతారామ్, సతీష్, జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, తేజ, వంశీ, పోసిబాబు, పేమ్మడా సతీష్, కోర్చర్ల బాబీ, చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, ముక్క రాంబాబు, తన్నీరు తాతజీ, కవల శ్రీరామ్, సోను, వేగిశెట్టి లోవరాజు, జనసేన పార్టీ విరామహిళ కోసూరి భారతి, జనసేన పార్టీ వీరమహిళ గండి జయసుధ, వొక్కపట్ల వీరబాబు, మల్లంపూడి సుబ్రహ్మణ్యం, రాయపాటి హరీష్, నీలం శ్రీనివాస్, గన్నిరెడ్డి ప్రసాద్, వలుపు గోపి తదితరులు పాల్గొన్నారు.