జనంకోసం జనసేన 329వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1000 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 329వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం తంటికొండ గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆదివారం 1000 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 86,495 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల చిరంజీవి యువత అధ్యక్షులు మిరియాల శ్రీనివాస్ (గాంధీ), గోకవరం మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, జగ్గంపేట నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు నక్కా రామరాజు, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గోకవరం మండల ఉపాధ్యక్షులు పొలిమాటి నాగ శాంతిబాబు, గోకవరం మండల కార్యదర్శి ముళ్లపాక విజయ్, తంటికొండ గ్రామ అధ్యక్షులు తోట వీరబాబు, కండెల్లి అశోక్, కొవ్వాడ జగదీష్, ఏలిపె దుర్గాప్రసాద్, కొవ్వాడ బాబీ, మేడిపూడి అయ్యప్ప, వంగూరి దుర్గాప్రసాద్, పసల సునీల్, వశపు నానిబాబు, సాలి చిన్నిబాబు, వసపు పవన్ కల్యాణ్, పసల గణేష్, పండ ధనబాబు, చింతల రాజు, జోతుల సతీష్, పేరపు బాపిరాజు, అమర రాజా, పాలపర్తి దుర్గాప్రసాద్, జట్ల వేణు, దాసరి హేమంత్ సాయిసూర్య, కాసిపు యశ్వంత్, కేశంశెట్టి గోపి, సుందరపల్లి అర్జున్, విరపు శ్రీనివాస్, శేరు కృష్ణార్జున, పసల వీరబాబు, పడాల నాగరాజు, గోకవరం నుండి గవీని దుర్గాప్రసాద్, ఇటికాయలపల్లి నుండి పీతా లక్ష్మణ్, బత్తిన ప్రసాద్, బండ వెంకటేష్, దమ్ము నూకయ్య, తణుకు సాయి, గాదెలపాలెం నుండి తిర్లాపు బెన్నీ, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సోల అంజిబాబు, పువ్వల శ్రీదేవి, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా తంటికొండ గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అమర రాజా గారి కుటుంబ సభ్యులకు, పోలిమాటి నాగ శాంతిబాబు గారి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.