నంద్యాల జనసేనలో భారీ చేరికలు

నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గంలో మరియు చుట్టూ పక్కల గ్రామాల నుండి 200 మంది కార్యకర్తలు జనసేన యువ నాయకులు చందు, సుందర్ ఆధ్వర్యంలో కొత్తగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జనసేన రాష్ట్ర మహిళా సాధికారత ఛైర్ పర్సన్ శ్రీమతి రేఖ గౌడ్, మైనారిటీ నాయకులు అర్షద్, నంద్యాల జనసేన నాయకులు పి.సుధాకర్, సురేష్ చౌదరి, సందీప్, పి.రవి, సాయి, జనసైనికులు ఫకృద్దీన్, ఫరూక్, ఫ్రాన్సిస్, చిన్న, రవి, అభి, సుబ్బు, షబ్బీర్, సుంకన్న, మల్లికార్జున, రఫీ, సునీల్, జమాల్ బాషా నాగరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.