గొల్లపల్లి ఈశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఎండి(జనరల్ మెడిసిన్) దుర్గాడ గ్రామం నందు గొల్లపల్లి ఈశ్వరరావు అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం నింపడం జరిగింది. అనంతరం కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీలు బియ్యం మరియు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, రావుల వీరభద్రరావు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-03-at-21.45.28-1024x576.jpeg)