జనసేన ఎంపీటీసీ శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరంను పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఎం.డి జనరల్ మెడిసిన్ చిత్రాడ ఎంపిటిసి శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరంకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ నందు స్టంట్ వేయించుకోవడం జరిగింది. ఇది తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ పిల్లా, రత్నం కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని తగిన సూచనలను సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-04-at-18.17.16-1024x478.jpeg)