శ్రీ ఉమాగౌరీ శంకరుల మహోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం నడుకుదురు గ్రామంలో జరిగిన శ్రీ ఉమాగౌరీ శంకరుల మహోత్సవంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మరియు కరప మండల నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.