పలు కుటుంబాలకు పితాని పరామర్శ

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం మల్లవరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన చలంకూరి మంగయ్యమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు, మరియు అనారోగ్య రీత్యా మృతి చెందిన విత్తనాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామంలో మృతి చెందిన ఏడిద ఫణి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామానిలో మృతి చెందిన గిశాల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు అదే గ్రామంలో మృతిచెందిన పులిపే వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు .మరియు పోలేకూరి గ్రామములో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ మొండి హరిచంద్ర రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు పోలేకూరు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన ఏరుపల్లి చంటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు జార్జి పేట గ్రామంలో అనారోగ్యముతో మృతి చెందిన చెన్న మంగారత్నం కుటుంబ సభ్యులను పరామర్శించారు మరియు అదే గ్రామానికి చెందిన అనారోగ్యంతో మృతి చెందిన కొండమూరి సత్తిబాబు (భీములు) కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట, మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, విళ్ళ వీర, కొమ్మోది సుబ్రహ్మణ్యం, పోసంశెట్టి సూర్యప్రకాశరావు, డాక్టర్ ప్రసాద్, దూడల స్వామి, మట్టపర్తి సుబ్బారావు, కుడిపూడి కృష్ణ, రాయుడు గోవింద్, కన్నీడి నాని, కుడిపూడి రాజేష్, సూరంపూడి వెంకటేష్, దడాల వెంకన్న, వెంటపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.