వాక్ విత్ జనసేన
ఏలూరు నియోజకవర్గ ప్రజల్లో జనసేన పార్టీపై పెరుగుతున్న ఆదరణ మరింత చేరువ అయ్యేలాగా నేడు స్థానిక సర్ సిఆర్ రెడ్డి కళాశాల ప్రాంగణంలో “వాక్ విత్ జనసేన” కార్యక్రమాన్ని చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఈ సందర్భంగా ఉదయం 5.30 ని.ల నుండి వాకర్స్ కు కరపత్రాలను అందించి జనసేన పార్టీ విధివిధానాలను వివరించి జనసేన పార్టీకి అవకాశం కల్పించాలని వారి మద్దతును తెలపి జనసెన అధినెత పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-08.49.25-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-08.49.27-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-08.49.26-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-08.49.33-1024x768.jpeg)