జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందంటూ.. జనసేన ఆధ్వర్యంలో వినూత్న నిరసన
జనసేన నేత బొలిశెట్టి వంశీకృష్ణ
- జగనన్న ఇళ్లు.. పేదల కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్
- రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో ఈనెల 12, 13, 14 తేదీలలో
- జగనన్న కాలనీలు అనే కార్యక్రమం రాష్ట్రంలో అతి పెద్ద స్కాం
- జగన్ ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేసేందుకే సోషల్ ఆడిట్ చేపడుతున్నాం
- మూడున్నర ఏళ్ళల్లో జగన్ వేల కోట్లు దోచుకున్నారు
- జక్కంపూడి కాలనీలో ఉన్న టిడ్కో ఇళ్లను రేపు పరిశీలిస్తాం
- నున్నలో జగనన్న కాలనీలను పరిశీలించి అక్కడ జరిగిన అక్రమాలు బయట పెడతాం
- మూడో రోజు ప్రతి సచివాలయం వద్ద జనసేన సోషల్ ఆడిట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం
విజయవాడ, సెంట్రల్ నియోజకవర్గంలో చేసిన సోషల్ ఆడిట్ ను పోతిన మహేష్ కి, నాదెండ్ల మనోహర్ కి, పవన్ కళ్యాణ్ కి అందచేస్తాం. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి దాకమర్రి నాగేష్ కార్యదర్శులు గన్ని రాము పాల రజిని డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభు, నల్లారి సాయి నాగు, పైలా ప్రకాష్ కెంబూరి కృష్ణ భవాని ,కుప్పాల శ్రీనివాస్, భవాని కుమార్, తాడి దుర్గారావు అమ్మవారి ధార్మిక సభ్యులు పసుపులేటి విజయలక్ష్మి, ఉదయ రెడ్డి, నాయకులు రుద్ర శేఖర్, వినుకోట సాయి కృష్ణ, బోర్ర రాజు, విజయలక్ష్మి మొదలగు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.36.47-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-11-at-16.36.48-1024x520.jpeg)