వి.ఆర్ ట్రెండ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాకినీడి దంపతులు

పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ జనసైనికులు పట్టెం వీరబాబు, మల్లిపాము రమేష్ ఆహ్వానం మేరకు పిఠాపురం పట్నంలో వి.ఆర్ ట్రెండ్స్ నూతన బట్టలు షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న విచ్చేసిన పిఠాపురం ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, వారి భర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, కొండపల్లి శివ, మేళం బాబి, యండ్రపు శ్రీనివాస్, కసిరెడ్డి నాగేశ్వరరావు, మల్లిపాము దుర్గబాబు, మల్లిపాము జగ్గారావు, మల్లిపాము వీరబాబు, బత్తుల సతీష్, నాయకులు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.