కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’

కాకినాడ సిటీ, జగనన్న ఇళ్లు – పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఇంఛార్జి మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, నగర అధ్యక్షులు సంగిశెట్టి అషోక్ మరియు పార్టీ శ్రేణులతో కలిసి కొమరగిరి జగనన్న కాలనీలో పర్యటించి జరుగుతున్న అక్రమాలను పత్రికాముఖంగా ప్రశ్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.