రాజంపేట జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు
రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేశాల మేరకు జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లిలో జగనన్న కాలనీలో ఇళ్ల వద్ద మరియు అక్కడికి వెళ్ళే రహదారిపై జనసేన సామాజిక పరిశీలనా కార్య్రక్రమం నిర్వహించడం జరిగింది. #JaganannaMosam ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్, మచ్చ లక్ష్మీనారాయణ, రాజగోపాల్, శ్రీనివాసరాజు, వీరామహిళ రెడ్డిరాణి, మణికుమార్, శివ, వెంకటేష్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-12-at-10.07.18-PM-1024x580.jpeg)