అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రాయి శంకర్ కు ఆర్దిక సాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: జగనన్న ఇళ్లు – పేద ప్రజల కన్నీళ్లు జనసేన పార్టీ సామాజిక పరిశీలన కార్యక్రమం రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో జరుగుతుండగా…. ఆ గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు రాయి శంకర్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలియగానే… నా సేన కోసం నా వంతు కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి అతని ఆరోగ్య పరిస్థితి పై అరా తీసి… వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.