కార్తీకమాస వన సమరాధాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల దంపతులు
రాజానగరం నియోజక వర్గం: కోరుకొండ మండలం, రాఘవపురం గ్రామంలో భారీ ఎత్తున జరిగిన కార్తీక మాస వన సమరాధాన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ..నా సేన కోసం నా వంతు కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి వెంకటలక్ష్మి. అన్నవితరణ కార్యక్రమం నిమిత్తం ₹10,000/- రూపాయలు చందాను కమిటీ వారికి అందజేసిన బత్తుల దంపతులు. ఈ కార్యక్రమంలో రాఘవపురం జనశ్రేణులు, బదిరెడ్డి దొర, మద్దిరెడ్డి బాబులు, తోరాటి శ్రీను, అడ్డాల దొరబాబు, పిల్లా శ్రీను ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-7.22.17-PM-1024x481.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-7.22.18-PM-1024x768.jpeg)