మోపిదేవి మండల జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు
అవనిగడ్డ: జగనన్న కాలనీలు పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఆదివారం మోపిదేవి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మోపిదేవి మండలంలో ఉన్న జగనన్న కాలనీలు సందర్శించి.. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు చూడడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-7.25.04-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-13-at-7.25.05-PM-1024x461.jpeg)