జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

ఆలూరు నియోజకవర్గం: కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం. ఆలూరు మండలం. జనసేన అధ్యక్షులు ఫవన్ కళ్యాణ్ అదేశాల మేరకు జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు, కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండల నాయకులు అనుమంతు మాట్లాడుతూ పేదలతో ఆట్లాడుతున్న జగన్ ప్రభుత్వం. పేదలందరికి ఇల్లు అన్నాడు. కొంతమందికే చాలు అన్నాడు. ఇంటి స్థలం వచ్చిన పునాదులు వేయలేని దుస్థితి. మూడున్నర సంవత్సరాలు గడిచిన ఇంటి నిర్మాణ పనులు చేపట్టలేని ప్రభుత్వం. కొన్ని వందలమంది పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చలేని ప్రభుత్వం. ఇల్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పి లబ్ధిదారుల మీదే భారం వేసిన జగన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.