వంగలపూడిలో కార్తీకమాసం వనసమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: సీతానగరం మండలం, వంగలపూడి గ్రామం, శిరిడి సాయిబాబా ఆశ్రమం నందు జరిగిన కార్తీకమాస వన సమారాధన కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ .. ఈ కార్యక్రమంలో మద్దాల ఏసుపాదం, కాండ్రేగుల పోసిరత్నాజి రావు, పందే భారతీయుడు, చీకట్ల వీర్రాజు, పులప సత్యనారాయణ, కూసుపూడి రామచంద్రరావు, కొత్తపల్లి వెంకటరావు, ఉండవల్లి కిషోర్.. తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.