కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాకినీడి శేషుకుమారి

రాజమండ్రి: రాజమండ్రిలో.. గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి.. మరియు మండల అధ్యక్షులు అమరాది వల్లి, పట్టా శివ, జనసేన నాయకులుగోపు సురేష్, బుర్రా సూర్య ప్రకాష్, గున్న బత్తుల రాంబాబు, నక్క శ్రీను, స్వామిరెడ్డి అంజిబాబు, పెనిపోతుల నాని బాబు, కంద సోమరాజు, దేశి రెడ్డి సతీష్,వినుకొండ శిరీష, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.