నాదెండ్ల మనోహర్ కు ఆహ్వానం పలికిన శ్రీమతి వినుత కోటా
శ్రీకాళహస్తి నియోజక వర్గం: కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు విమానాశ్రయంలో ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-4.21.50-PM-1024x1000.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-18-at-4.21.50-PM-1.jpeg)