షేక్ ఇస్మాయిల్ కుటుంబానికి అండగా జనసేన
ఏలూరు జిల్లా, పోలవరం మండలం, ఎల్.ఎన్.డి పేట గ్రామంలో గతంలో హత్యకి గురయినట్టు వంటి నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ ఇస్మాయిల్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున జనసైనికులు ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆర్ధిక సహాయం అందించి అలాగే వారి కుటుంబనికి జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-21-at-08.46.43-1024x471.jpeg)