మేడ గురుదత్ ప్రసాద్ కు విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం
రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కొండగుంటూరు గ్రామం నందు 29-11-2022 మంగళవారం నాడు డా.బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ని ఆహ్వానించిన గ్రామస్తులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-22-at-21.07.53.jpeg)