తమ్మనపూడి వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం నందు జనసైనికుడు తమ్మనపుడు వీరబాబు తల్లి అనారోగ్యం కారణంగా అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భూద్దాల చంటిబాబు,ఎ.దొరబాబు, ఉలవల శ్రీను, ఉలవకాయల లవరాజు, కృపానందం, ఉలవకాయల రామకృష్ణ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *