జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కి నివాళులు అర్పించిన జనసేన విద్యార్థి విభాగం. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల, రాష్ట్ర సెక్రెటరీ మొకరాల కృష్ణ, గ్రేటర్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్, ఓయూ కమిటీ సభ్యులు పొన్నం పవన్, నిజాం కళాశాల విద్యార్థి నాయకులు మోతిలాల్, సాయి రాజ్, లవన్, మహేష్, సందీప్, వెంకటేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.