జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఇమ్మడి కాశీనాధ్
మార్కాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదివారం మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కలిశారు. ఈ సందర్బంగా మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తూ, తమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా ముందడుగు కార్యచరణ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ కి తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-12.14.05.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-28-at-12.14.05-1-1-955x1024.jpeg)