మహేంద్ర స్వీట్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ రూరల్: కాకినాడ మెయిన్ రోడ్డు, పులవర్తి వీధిలో మహేంద్ర స్వీట్స్(మహేంద్ర మిటాయి వాలా) నూతన షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.