ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించండి: జనసేన డిమాండ్

అరకు నియోజవర్గం, కోసోమకేంద్ర గ్రామం, గసుబా పంచాయితీ పరిదిలోని ఆయా గ్రామాల్లో రహదారి, తాగునీరు, అంగన్వాడి కేంద్రం, స్కూలు మొదలగు సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు ప్రభుత్వం తక్షణమే ఈ సౌకర్యాలను అమలు చేయాలని జనసేన తరపున డిమాండ్ చేయడంజరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు కొండేటి లక్ష్మణరావు, సంతోషింగ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద కొండేటి చిన్నారావ్, రామకృష్ణ, పవన్, పరదాని సురేష్, విశాఖ జిల్లా రూరల్ కమిటీ సభ్యుడు ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది.